Breaking News

Day: April 7, 2021

లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

ఏసీబీకి పట్టుబడిన వెల్దండ తహసీల్దార్​, ఆయన బినామీ తహసీల్దార్​ సైదులు గౌడ్​, వెంకటయ్య గౌడ్​ అవినీతి వెలుగులోకి.. పేదల కడుపుకొట్టి.. పెద్దలకు పంచిన సదరు అధికారపార్టీ నేత సారథి, కల్వకుర్తి/వెల్దండ: ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి వచ్చారని తెలుసుకుని నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ తహసీల్దార్​ బినామీ అయిన మాజీ వైస్​ ఎంపీపీ వెంకటయ్య గౌడ్​ రూ.ఐదులక్షల నోట్లను కాల్చివేశాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. […]

Read More