Breaking News

Day: February 6, 2021

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

వాజేడులో సీసీఎఫ్ తనిఖీ

సారథి న్యూస్, వాజేడు: వాజేడు రేంజ్ పరిధిలోని పూసూగు బీట్ ప్లాంటేషన్​ను శుక్రవారం వరంగల్ సీసీఎఫ్ అక్బర్ తనిఖీ చేశారు. సిబ్బందిని ప్లాంటేషన్ ను ప్రతిరోజు పర్యవేక్షించి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. ప్లాంటేషన్ ను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆయన బోగత వాటర్ ఫాల్స్ను సందర్శించారు. ఆయన వెంట ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు ఎఫ్ డీ వో నిఖిత, వెంకటాపురం, ఎఫ్ డీవో గోపాల్ రావు, ఏటూరునాగారం […]

Read More
సైబర్​ నేరాలకు చెక్​ పెడదాం

సైబర్​ నేరాలకు చెక్​ పెడదాం

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసు సముదాయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను జిల్లా ఎస్పీ సంగ్రామ్​సింగ్​ జి పాటిల్​ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులకు శిక్షపడేలా కృషిచేయడంలో ముందంజలో ఉందన్నారు. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో జిల్లాలోని పోలీసు సిబ్బంది శిక్షణ ఇవ్వాలని ఐటీకోర్ సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ […]

Read More