Breaking News

Year: 2020

సంక్రాంతి తర్వాతే..

సంక్రాంతి తర్వాతే..

డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడాయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది ‘రాధేశ్యామ్’. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మిగతా మూడు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ కు వెళ్తుంది. ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుందనే విషయాలపై చాలా డౌట్స్ ఉన్నాయి. జనవరిలో ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఓంరౌత్, ‘సాలార్’ కూడా జనవరిలోనే సెట్స్ కు వెళ్తుందని […]

Read More
‘ఢీ’కి డబుల్ డోస్

‘ఢీ’కి డబుల్ డోస్

పదమూడేళ్ల క్రితం ‘ఢీ’తో ఎంటర్ టైన్ చేసిన మంచు విష్ణు, శ్రీనువైట్ల.. మళ్లీ ఇన్నాళ్లకీ ‘ ఢీ అండ్ ఢీ’ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో విష్ణుకి జోడీగా ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఢీ’ సినిమాలో జెనీలియా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈసారి కామెడీ, యాక్షన్‌ డబుల్ రేంజ్‌లో ఉంటాయని ముందే చెప్పిన విష్ణు.. గ్లామర్ ను కూడా డబుల్ డోస్ లో చూపించడానికి ప్రగ్యా జైస్వాల్, అను ఇమ్మాన్యుయేల్​ను ఎంపిక […]

Read More
తెల్లతెల్లవారింది..

తెల్లతెల్లవారింది..

సారథి న్యూస్​, మానవపాడు: తెగ చలి పెడుతోంది. మంచు దుప్పటి పరుచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చాలా గ్రామాల్లో పొగమంచు ఇలా కమ్మేసింది. తెల్లవారుజామున 6 గంటల నుంచి 8.15 గంటల వరకు సూర్యోదయం కనిపించడం లేదు. గ్రామీణ ప్రకృతి సౌందర్యాన్ని‘సారథి’ జర్నలిస్టు సాధిక్​ తన కెమెరాలో ఇలా బంధించారు.

Read More
మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

సారథి న్యూస్, మల్దకల్(జోగుళాంబ గద్వాల): ఆ ఊరు వాసులు తిరుపతి వెళ్లరు.. గ్రామస్తులు భవనం రెండవ అంతస్తు కూడా నిర్మించరు.. కాదని ఎవరైన నిర్మాణానికి పూనుకుంటే అనర్థాలు జరిగిపోతాయని అందరిలోనూ అనమానం. స్థానికంగా వెలసిన తిమ్మప్పస్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలాక్షేత్రమైన మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. భక్తులను అలరిస్తూనే వారి కోరికలు నెరవేర్చుతున్నాడు.28 నుంచి ఉత్సవాలుఏటా మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులు తమ […]

Read More
పెళ్లికూతురైన సీఎం దత్తపుత్రిక

పెళ్లికూతురైన సీఎం దత్తపుత్రిక

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈనెల 28న చరణ్ రెడ్డి తో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో పెళ్లికూతురుకు సీఎం కేసీఆర్​సతీమణి కల్వకుంట్ల శోభ పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర […]

Read More
మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మెదక్​ జిల్లాకు చెందిన మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కె.చంద్రశేఖర్​రావు నియమించారు. అలాగే సభ్యులుగా షాహినా అఫ్రోజ్, కుమ్మర ఈశ్వర్ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కఠారి రేవతిరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

Read More
రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్ల సాయం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల(జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు.. […]

Read More
సామాజిక కార్యక్రమాల్లో నాగ్​

సామాజిక కార్యక్రమాల్లో నాగ్​

మొన్నటి వరకు బిగ్ బాస్ –4 తెలుగుతో బిజీగా ఉన్నారు అక్కినేని నాగార్జున. రీసెంట్​గా ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. నెక్ట్స్ షూటింగ్ కు నాగార్జునకు కొంచెం సమయం చిక్కినట్టుంది. ఫ్రీ టైమ్​ను నాగ్ కి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఉంది. అలాగే తాజాగా ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నం.49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో నాగార్జున వాల్గో ఇన్ ఫ్రా ఎండీ […]

Read More