Breaking News

Month: July 2020

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

మెక్సికో: మెక్సికోలోని ఇరాపుయాటో సిటీలో బుధవారం కాల్పుల కలకలం రేగింది. రీహాబిటేషన్‌ సెంటర్‌‌లో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 24 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు.. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లోకల్‌గా డ్రగ్స్‌ వ్యాపారం చేసేవవాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి.. రక్తంతో సంఘటనా స్థలం భయానకంగా […]

Read More
మయన్మార్‌‌లో విరిగిపడ్డ కొండచరియలు

మయన్మార్‌‌లో విరిగిపడ్డ కొండచరియలు

మయన్మార్‌‌: నార్త్‌ మయన్మార్‌‌లో ఘోరప్రమాదం సంభవించింది. జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడడంతో వంద మంది చనిపోయారు. ఒక్కసారిగా మట్టి, నీళ్లు వచ్చిపడడంతో చాలా మంది చనిపోయారని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని, ఇంకా చాలా మంది మట్టిలో కూరుకుపోయారని అన్నారు. ఇప్పటివరకు వంద మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. కచిన్‌ జిల్లాలో భారీవర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని, గని దగ్గరలో పనిచేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడడంతో […]

Read More

ఖైరతాబాద్ గణేశ్​ ఎత్తు ఎంతంటే?

హైదరాబాద్​: గణేష్ పండగ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. గత ఏడాది 65 అడుగుల ఎత్తుతో ‘ద్వాదశాదిత్య మహాగణపతి’గా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుని విగ్రహ ఎత్తు ఈ సారి తగ్గింది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ విగ్రహం కేవలం 27 అడుగులకు మాత్రమే పరిమితం కానుంది. అంటే విగ్రహం ఎత్తు కిందటి సంవత్సరం కన్నా 38 అడుగుల మేరకు తగ్గనుంది. ఎత్తు తగ్గనున్న కారణంగా పూర్తిగా మట్టి […]

Read More
మధ్యప్రదేశ్‌లో కొలువు దీరిన మంత్రివర్గం

మధ్యప్రదేశ్‌లో కొలువుదీరిన మంత్రివర్గం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కేబినెట్‌ కొలువుదీరింది. మంత్రులుగా నియమితులైన 28 మందితో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌‌గా అడిషనల్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తర్‌‌ప్రదేశ్‌ గవర్నర్‌‌ ఆనందీబెన్‌ పటేల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీజేపీ ఎమ్మెల్యే, సింధియా అత్త అయిన యశోదారాజ్‌ సింధియాకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్‌ భార్గవ, ఇమర్తీదేవి, ప్రభురామ్‌ చౌధురి, ప్రధుమన్‌ సింగ్‌ థోమర్‌ ‌కూడా […]

Read More

పల్లెలన్నీ పచ్చబడాలి

సారథిన్యూస్, రామడుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలన్నీ పచ్చ బడాలని కరీంనగర్​ కలెక్టర్​ శశాంక పేర్కొన్నారు. గురువారం ఆయన రామడుగు మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో ఆరోవిడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎస్సీ కాలనీలో హరితవనం పార్కును సందర్శించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఏసీసీ రామేశ్వర్​, మున్సిపల్​ చైర్మన్​ రాజనర్సు, సీఐ సైదులు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్​ కోమల్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, సర్పంచ్ జీవన్, ఎంపీటీసీ […]

Read More

ఆధునికం.. అధికలాభం

సారథిన్యూస్, రామడుగు: ఉన్నత విద్యనభ్యసించిన యువత వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నారు. పట్టణాల్లో వేల రూపాయలు సంపాదించే కొలువులు వదిలి పల్లె బాటపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మాలపూర్​కు చెందిన కట్ట శ్రీను ఆధునిక పద్ధతిలో అంజీరాను సాగుచేస్తున్నాడు. శ్రీరాముల పల్లెలో దాదాపు 10 మంది యువ రైతులు వంద ఎకరాల్లో యాంత్రీకరణ పద్ధతి ద్వారా వరి […]

Read More
లద్దాఖ్​లో భూకంపం

లద్దాఖ్​లో భూకంపం

లద్దాఖ్‌: లద్దాఖ్‌లోని నార్త్‌– నార్త్‌వెస్ట్‌ కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్‌‌ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. లద్దాఖ్‌లో 25 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఎన్‌సీఎస్‌ చెప్పింది. హిమాయా రీజన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గతవారం 4.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు.

Read More
‘రొపోసో’, ‘చింగారి’ భలే భలే,

‘రొపోసో’, ‘చింగారి’ భలే భలే,

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌ను బ్యాన్‌ చేయడంతో లోకల్‌ యాప్స్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. యాప్స్‌ బ్యాన్‌ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షల్లో స్వదేశీ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 15 లోకల్‌ భాషల్లో ఉన్న షేర్‌‌చాట్‌ను 48 గంటల్లో దాదాపు 1.5కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడంతో రొపోసో యాప్‌కు మంచి ఆదరణ కలిగిందని కంపెనీ వర్గాలు […]

Read More