Breaking News

Day: July 26, 2020

దీపికాకు క్రేజ్​ ఎక్కువ

ఆ హీరోయిన్​కు క్రేజ్ ఎక్కువ

ఆమె చేసేవన్నీ పెద్ద ప్రాజెక్టులే.. అందరూ పెద్ద హీరోలే. ఆమెకున్న పాపులారిటీ అలాంటింది. ఆమె ఎవరో కాదు దీపికా పదుకునే. బాలీవుడ్​ హీరోయిన్ దీపికా పదుకునే కి ఉండే క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. ఎందుకంటే హీరోయిన్​గా నటించేందుకు బయటినుంచి వచ్చేవాళ్లు అక్కడ నిలదొక్కకోవడమంటే ఆషామాషీ కాదు. కరీనా కపూర్ వంటి సీనియర్ హీరోయిన్లతో సమానంగా నిలబడింది దీపికా పదుకొనే. అందుకే భారీ సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యమంటూ ఆమెని వెదుక్కొంటూ వెళ్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ ఎంతైనా […]

Read More

రితికకు గుడ్ చాన్స్

తెలుగులో 2018లో వచ్చిన ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ఆ సినిమాలోని నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన ‘నీవెవరో’లో నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో తమిళంలోనే తన పట్టు సాధిస్తోంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. రీసెంట్గా రితిక నటించిన ‘ఓ మై కడవులే’ అన్న చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజయ్యింది. ‘సినిమా చాలా బాగుంది..’ అంటూ సూపర్​స్టార్​ మహేశ్​బాబు […]

Read More
ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు

క్లారిటీ ఇచ్చిన పవన్

రెండు సంవత్సరాల తర్వాత పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ముందుగా ఆయన బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్​లో హిట్టయిన ‘పింక్’ సినిమాని తెలుగులో పవన్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కీలకదశకు చేరుకుంది కూడా. అయితే కరోనా కారణంగా నిలిచిపోయింది. దీంతోపాటు పవన్ క్రిష్ డైరెక్షన్ మరో […]

Read More
రోగాలొస్తయ్.. జాగ్రత్త

రోగాలొస్తయ్.. జాగ్రత్త

సారథి న్యూస్, సిద్దిపేట: మంత్రి టి.హరీశ్​రావు ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ వీధిలో పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలని సూచించారు. డెంగీ, చికున్​గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణమవుతున్న దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని అవగాహన కల్పించారు.

Read More
సరళాసాగర్ నీటిని విడుదల చేయాలి

సరళాసాగర్ నీటిని విడుదల చేయాలి

  • July 26, 2020
  • Comments Off on సరళాసాగర్ నీటిని విడుదల చేయాలి

సారథి న్యూస్​, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరంపేట సమీపంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆదివారం ఆయన పార్టీ నేతలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఆరునెలలుగా తాము చేస్తున్న పోరాటాలు, ఒత్తిడి వల్ల పనులు వేగవంతంగా పూర్తయ్యాయని అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే తన స్వీయ స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి […]

Read More
మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకుంటాం

మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకుంటాం

సారథి న్యూస్​, ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వయంగా  ఆ జిల్లా ఓఎస్​డీ కె. సురేష్ కుమార్ ఆయుధాన్ని చేతబట్టి స్పెషల్ పార్టీ సీఆర్పీఎఫ్​ బలగాలతో అర్ధరాత్రిలో ములుగు జిల్లాలో కూంబింగ్​ నిర్వహించారు. మావోయిస్టుల వారోత్సవాల  నేపథ్యంలో వారి కదలికలపై నిఘావర్గాల సమాచారాన్ని సేకరిస్తూ వ్యూహాత్మకంగా వారిని నిరోధించడంలో పోలీస్ బలగాలకు మార్గనిర్దేశం చేశారు.

Read More
సిక్కింలో తొలి కరోనా మృతి

సిక్కింలో కరోనా తొలి మరణం

సిక్కిం: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో తొలి కరోనా మరణం సంభవించింది. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఒదిగి ఉన్న చిన్నరాష్ట్రమైన సిక్కింలో కరోనా కేసులు కూడా చాలా తక్కువగానే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం 500 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో 140 మంది కోలుకొని డిశ్చార్జ్​ అయ్యారు. కాగా సిక్కింలో శనివారం ఓ వ్యక్తి కరోనాతో చికిత్స పొంది మృతిచెందాడు. అతడికి మధుమేహం, హైబీపీ ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Read More
ఆరుబయటే అసెంబ్లీ

కరోనా ఎఫెక్ట్​.. ఆరుబయటే అసెంబ్లీ

పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించింది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌జె జయబాల్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు. జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తొలి రెండు రోజులు […]

Read More