Breaking News

Day: May 29, 2020

క్రికెట్​తో జూదం ఆడాను

ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కలకత్తా: ఓవైపు చదువు.. మరోవైపు క్రికెట్.. ఈ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక చాలా సతమతమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ సమయంలో క్రికెట్​తో జూదం ఆడానని చెప్పాడు. ‘17 ఏళ్ల వయసులో నాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపువచ్చింది. అప్పటివరకు కెరీర్ ఎలా సాగుతుందోనని సందేహాలు ఉండేది. అభద్రతాభావం ఎప్పుడూ […]

Read More

కొండపోచమ్మకు సీఎం కేసీఆర్​ పూజలు

సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ లో ఉన్న కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు టి.హరీశ్​ రావు, ఎన్​.ఇంద్రకరణ్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్​ వెంకట్రామరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగారెడ్డి, ఎంపీపీ బాలేశం, జడ్పీటీసీ సుధాకర్ […]

Read More

మిడతల దండును అడ్డుకుందాం

సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గురువారం సీఎం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి, ముఖ్యకార్యదర్శులు బి.జనార్దన్ రెడ్డి, […]

Read More