Breaking News

Day: May 25, 2020

మేమిద్దరం పంజాబీలం

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. టీమిండియా ప్లేయర్లపై కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. కోహ్లీ, తాను పంజాబీలమని, తమ ఇద్దరి స్వభావం ఒకే తీరుగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ‘నేను, కోహ్లీ మంచి స్నేహితులం. అయితే మైదానంలో మాత్రం బద్ద శత్రువులం. ఇందులో తేడా లేదు. మా స్వభావం ఒకేలా ఉంటుంది. ఇద్దరం పంజాబీలం కాబట్టి. విరాట్ కు దూకుడు ఎక్కువ. ఆటలో ఇలానే ఉండాలి. నా కన్నా జూనియర్ అయినా చాలా గౌరవిస్తాను. కోహ్లీ […]

Read More

కోహ్లీ.. గడ్డం తీసేయ్!

న్యూఢిల్లీ: లాక్ డౌక్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇవి కొన్నిసార్లు సానుకూలంగా ఉంటే.. మరికొన్ని ఆటగాళ్ల మధ్య విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. గతంలో తీసుకున్న ఓ ఫొటోను కోహ్లీ ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన పీటర్సన్.. ‘నీ గడ్డం తీసేయ్ కోహ్లీ’ అంటూ […]

Read More

జైనుల నెలవు.. పార్శ్వీనాథుడి కొలువు

సారథి న్యూస్, మెదక్: జైనమతం గురించి ప్రస్తావనకు రాగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగోళా, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌‌.. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన జైన మందిరాలు కొలువై ఉన్నాయి. ఇపుడు మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ జైనమందిరం సైతం జైనులకు ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. చారిత్రక నేపథ్యం 11వ శతాబ్దంలో ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలోని పలు ప్రాంతాలు కళ్యాణి చాళుక్యుల ఏలుబడిలో ఉండేదని చరిత్ర […]

Read More

ఐపీఎల్ కు అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ: ఐపీఎల్ భవిష్యత్ పై సందేహాలు వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. ‘కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్ పై నిర్ణయం ఉంటుంది. వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ నిర్ణయం ఉంటుంది. టోర్నీలు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేం. ప్రస్తుతం […]

Read More

ఉమ్మి నిషేధం తాత్కాలికమే

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: క్రికెట్ బంతిపై మెరుపు పెంచడానికి ఉమ్మి వాడొద్దని పెట్టిన అంక్షలు తాత్కాలికమేనని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే అన్నాడు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ అంక్షలు తొలిగిస్తామన్నాడు. అప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘క్రికెట్​కు హాని కలిగించే చాలా అంశాలను చాలాసార్లు దూరంపెట్టాం. ఇలాంటి విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాం. ఇప్పుడు కూడా అంతే. సాధారణ పరిస్థితులు వచ్చాకా […]

Read More

పాక్ మాజీ క్రికెటర్​కు కరోనా

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా బారినపడ్డాడు. ఒంట్లో నలతగా ఉండడంతో శనివారం ఆస్పత్రికి వెళ్లిన అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో పాజిటివ్​గా రావడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి తనలో తీవ్రమైన లక్షణాలు లేని కారణంగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని ఉమర్ వెల్లడించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నాడు. పాకిస్థాన్ తరఫున 44 టెస్ట్​ల్లో 2,963 పరుగులు చేసిన 38 ఏళ్ల ఉమర్.. 12 వన్డేల్లో 504 పరుగులు సాధించాడు. […]

Read More

బీసీసీఐ x ఐసీసీ

–పన్ను మినహాయింపుపై వైరం ముంబై: బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎన్నాళ్లుగా ఉంటున్న వైరం మరోసారి రాజుకుంది. భారత్ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్​ కప్​కు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో రెండు బోర్డుల మధ్య జరుగుతున్న గొడవ మరింత ముదిరింది. పన్ను మినహాయింపుకు సంబంధించి గ్యారెంటీ లెటర్ ఇవ్వాలని చాలా రోజులుగా ఐసీసీ.. బీసీసీఐని అడుగుతోంది. దీనికి సంబంధించిన తుది గడువు కూడా ముగియడంతో ఇప్పుడు అంతర్జాతీయ బాడీ రంగంలోకి దిగింది. పన్ను […]

Read More