Breaking News

Day: May 18, 2020

శివరాజ్ సింగ్ చౌహాన్ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

శివరాజ్ సింగ్ చౌహాన్ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

– ప్రకటించిన మధ్యప్రదేశ్‌సీఎం భోపాల్‌: టెన్త్ క్లాస్‌బోర్డ్‌ఎగ్జామ్స్ పై మధ్యప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదాపడ్డ పదవ తరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇంతకుముందు పెట్టిన ఎగ్జామ్స్‌ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్లు చెప్పారు. దాని ప్రకారమే జాబితాను ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. వాయిదాపడ్డ పరీక్షలకు సంబంధించి ‘పాస్‌’ రిమార్క్తో మార్క్‌షీట్‌ఇవ్వనున్నారు. కాగా.. జూన్‌నుంచి 16 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 5 నుంచి […]

Read More
శభాష్ సాయేషా!

శభాష్ సాయేషా!

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా సైగల్ ‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘శివాయ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ చాలా తమిళ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను గతేడాది వివాహం చేసుకుంది. హీరోయిన్గా కోలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న […]

Read More
ఆర్ఆర్ఆర్ కు బ్రేక్

ఆర్ఆర్ఆర్ కు బ్రేక్

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ప్రతి విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. 2018 నవంబర్ లో ప్రారంభమై ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టైటిల్ దగ్గర నుంచి స్టార్ క్యాస్టింగ్ వరకు అన్నింటిలోనూ బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘రౌద్రం రణం రుధిరం’ పేరుతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్గా ఎన్టీఆర్ […]

Read More
సబ్సిడీపై జనుము విత్తనాలు

సబ్సిడీపై జనుము విత్తనాలు

పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్​ సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల సొసైటీ పరిధిలోని రైతులకు శనివారం పీఏసీఎస్​ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డితో కలిసి సబ్సిడీపై జనుము విత్తనాలను పంపిణీ చేశారు. వంద కిలోల బస్తా రూ.6,600 ఉండగా, రూ.4,290 సబ్సిడీ పోనూ రైతులు రూ.2,310 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల రాములు, సర్పంచ్​ల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, పీఏసీఎస్​ వైస్ చైర్మన్ చిలుకూరి […]

Read More
కార్మికుల సేవలు వెలకట్టలేనివి

కార్మికుల సేవలు వెలకట్టలేనివి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సారథి న్యూస్, చేవెళ్ల: పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రశంసించారు. శనివారం ఎమ్మెల్యే యాదయ్య పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మద్దెల చింటు ఆధ్వర్యంలో 22 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం చొప్పున అందజేశారు. వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. కరోనా వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు కట్టుకోవాలని, భౌతిక […]

Read More
టోల్​గేట్ షెడ్డు కూలి..

టోల్​గేట్ షెడ్డు కూలి..

భార్యాభర్తల దుర్మరణం సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మహబూబ్ నగర్​ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామ సమీపంలో టోల్​ గేట్​ కోసం  ఏర్పాటుచేసిన షెడ్డు కూలిపోవడంతో భార్యాభర్తలు కృష్ణయ్య, పుష్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది. పక్కనే ధాన్యం ఆరబోసిన రైతు దంపతులపై షెడ్డు కూలడంతో ప్రాణాలు విడిచారు.

Read More
190 వద్దే సచిన్ ఎల్​బీ

190 వద్దే సచిన్ ఎల్​బీ

సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు లండన్: వన్డే ఫార్మాట్​ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. ద్వైపాక్షిక సిరీస్​లో భాగంగా 2010 గ్వాలియర్​ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాస్టర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే తాను 190 పరుగుల వద్ద సచిన్​ ను ఎల్బీ చేసినా అంపైర్ ఔట్​ ఇవ్వలేదని సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అప్పుడు ఔటిస్తే ద్విశతకం కాకపోయేదని అక్కసు […]

Read More
నిరుపేద కుటుంబానికి సరుకులు

నిరుపేద కుటుంబానికి సరుకులు

సారథి న్యూస్, నర్సాపూర్: కొల్చారం మండలంలోని కిష్టాపూర్​​ గ్రామంలో సర్పంచ్​ గోదావరి తన భర్త వెంకట్రాములు సహకారంతో  నిరుపేద కుటుంబానికి చెందిన 50మందికి నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, విలేజ్​ సెక్రటరీ పాల్గొన్నారు.

Read More