![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/CHANDARRFF.jpg?fit=700%2C421&ssl=1)
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని చంద్రశేఖర్ నగర్లో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చందర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు.