Breaking News

కాంగ్రెస్​ను బలోపేతం చేద్దాం

సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు కవ్వం పల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్​పార్టీ కిసాన్​సెల్​ ఉపాధ్యక్షుడిగా సయిండ్ల నర్సింగం, అధికార ప్రతినిధిగా కాడే శంకర్​ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వారికి శనివారం నియామకపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.