![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/CONGRESSSFF.jpg?fit=700%2C438&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వం పల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్పార్టీ కిసాన్సెల్ ఉపాధ్యక్షుడిగా సయిండ్ల నర్సింగం, అధికార ప్రతినిధిగా కాడే శంకర్ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వారికి శనివారం నియామకపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.