Breaking News

పాత పెన్షన్ సిస్టం

ఉద్యోగ వ్యతిరేక విధానాలు సరికాదు

సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని తెలంగాణ ఎన్జీవోల సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడిశెట్టి శ్యాంరావ్, దొంత నరేందర్ డిమాండ్ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో గురువారం ‘ఆలిండియా ప్రొటెస్ట్ డే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం మూడు విడతల కరువు భత్యాన్ని ఫ్రీజింగ్ లో పెట్టడం సరికాదన్నారు. పీఎఫ్​, ఆర్డీఏ బిల్లును రద్దుచేసి […]

Read More