సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి): లాక్ డౌన్ సమయంలో హయత్ నగర్ డివిజన్ లోని ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. డివిజన్ లో దాదాపు 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ నిరుపేదలు నివాసముంటున్నారని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో […]