Breaking News

కొండగట్టు

కారు ఢీకొని ఒకరి మృతి

కారు ఢీకొని ఒకరి మృతి

సారథి న్యూస్​, రామడుగు: కరీంనగర్​ జిల్లా మండలం వెదిర సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందేల్లి ప్రభాకర్ రావు(46) భార్యతో కలిసి బైక్ ​పై కొండగట్టు నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తుండగా, కరీంనగర్ నుంచి ఎదురుగా జగిత్యాల వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రభాకర్​రావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. మృతుడి […]

Read More