Breaking News

VOLUNTEER

‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు వలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ చేసేందుకు పర్మిషన్‌ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఎయిస్‌ ఎథిక్స్‌ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్‌ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగించాల్సి ఉండగా, […]

Read More