Breaking News

VASANTHKUMAR

కరోనాతో కాంగ్రెస్​ ఎంపీ మృతి

చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్​కుమార్​ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు​ 10న వసంత్​కుమార్​ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్​ సంతాపం తెలిపారు. వసంత్​కుమార్​ మృతి కాంగ్రెస్​ తీరని […]

Read More