Breaking News

Underwater

భగీరథ..నీటిలో చేప పిల్లలు

భగీరథ..నీటిలో చేపపిల్లలు

సామాజిక సారథి, జోగిపేట: మిషన్ భగీరథ నీటిలో చేప పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. గత మూడు రోజులుగా మంచినీటి కనెక్షన్ ద్వారా చేప పిల్లలు వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా, శనివారం కూడా మంచినీటిలో చేప పిల్లలు రావడంతో ఈ విషయం జోగిపేటలో దహనముల వ్యాపించింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే… సంగారెడ్డి జిల్లా  అందోలు – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో దాదాపు 60 నుంచి 65 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారందరి […]

Read More