Breaking News

TELANGANA ASSEMBLY

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

దేశం శిఖ‌ర స‌మాన‌ నాయ‌కుడిని కోల్పోయింది

క్రమశిక్షణ, క‌ఠోరశ్రమ, అంకిత‌భావంతో అంచెలంచెలుగా ఎదిగారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ సంతాపం సారథి న్యూస్, హైద‌రాబాద్: భార‌త‌ర‌త్న, దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు స‌భ‌లో ప్రవేశపెట్టారు. ‘ప్రణబ్ ​మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. 1970 త‌ర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్​ముఖ‌ర్జీ […]

Read More