సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా ప్రబలకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్లలో థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆదేశించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించిన […]