Breaking News

ST

ఎస్సీ, ఎస్టీలకు భరోసా

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆయా వర్గాల్లో భరోసా నింపిందని చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మహబూబ్​ నగర్​ జిల్లా విజిలెన్స్​, మానిటరింగ్​ కమిటీ మీటింగ్​లో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడువేల గ్రామాల్లో పర్యటించిందన్నారు. సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్​ ఎస్​.వెంకట్రావు, జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.

Read More