న్యూఢిల్లీ: వయసు సంబంధించిన అనారోగ్య సమస్యలతో దేశవాళీ క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 750 వికెట్లు తీశారు. హర్యానా, నార్త్జోన్కు ప్రాతినిధ్యం వహించారు. ఆట పరంగా అత్యుత్తమ స్పిన్నరే అయినా.. బిషన్ సింగ్ బేడీ నీడలో ఆయనకు టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారంతో పాటు అనేక అవార్డులను సొంతం […]
న్యూఢిల్లీ: బంతిని ఎక్కుగా స్పిన్ చేయలేడని విమర్శలు వచ్చినా.. అనిల్ కుంబ్లే అందరికంటే ఎక్కువ వికెట్లే తీశాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే కుంబ్లే మీద వచ్చిన విమర్శలు కరెక్ట్ కావన్నాడు. భారత్ తరఫున అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ కుంబ్లే అని భజ్జీ స్పష్టం చేశాడు. ‘బంతిని టర్న్ చేశాడా? లేదా? కాదు.. వికెట్లు పడ్డాయా? లేదా? అన్నది ముఖ్యం. ఈ విషయంలో కుంబ్లే బాయ్ చాలా ముందున్నాడు. చాలా ఏళ్లు అతనితో కలిసి […]