Breaking News

Seminar

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

జిల్లా జడ్జి పాపిరెడ్డి సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: మహిళల కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ ఇంకా వివక్షత కొనసాగుతుందని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ బి పాపిరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో న్యాయ సేవా అధికార సంస్థ, సఖి సంయుక్త ఆధ్వర్యంలో మహిళల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయమూర్తి పాపి రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం అనేక చట్టాలు తీసుకు రావడం జరిగిందన్నారు. […]

Read More