Breaking News

SECONDWORLDWAR

పింఛన్ ​పైసలు రాక పరేషాన్​

పింఛన్ ​పైసలు రాక పరేషాన్​

సారథి న్యూస్, హైదరాబాద్: ‘మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల త్యాగం, దయే కారణం. ఎముకలు కొరికే చలి, మండుటెండలు, ఆక్సిజన్‌ అందని వాతావరణంలో సైతం వారు విధులు నిర్వర్తిస్తుంటారు. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు దేశానికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఇప్పటి వరకూ సైనికుడు లేదా అతడి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లలో ఏదో ఒకటి మాత్రమే అందుతున్నది. కానీ ఇప్పటి నుంచి తెలంగాణలో […]

Read More