Breaking News

SCHOOLS REOPEN

జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: స్కూళ్లు పున:ప్రారంభమవుతున్ననేపథ్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిరెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో హైస్కూలు హెడ్ మాస్టర్లు, సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలు నడపాలని తహసీల్దార్​ రాజేశ్వర్​రావు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎంపీడీవో గణేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు నష్టపోయిన రోజులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులంతా కృషిచేయాలని ఎంఈవో […]

Read More
ఏపీలో సెప్టెంబర్ 5న స్కూళ్ల పున:ప్రారంభం

ఏపీలో సెప్టెంబర్ 5న స్కూళ్ల పున:ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రణాళికను ప్రభుత్వం ఖరారుచేసింది. సెప్టెంబర్ 5న స్కూళ్లను పున:ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అలాగే అక్టోబర్ 15న కాలేజీలను పున:ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లు ప్రారంభమైన రోజే 43లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ అందిస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన అధికారులతో ఉన్నతస్థాయి స‌మీక్ష సమావేశం నిర్వహించారు. స్కూళ్ల రీ ఓపెనింగ్​కు ముందే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నుంచి 21వ […]

Read More