Breaking News

SANGAKKARA

మహిళకు తొలిసారి ఎంసీసీ పగ్గాలు

మహిళకు తొలిసారి ఎంసీసీ పగ్గాలు

లండన్: 253 ఏళ్ల చరిత్ర ఉన్న మెరిలోబోన్​ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కు తొలిసారి ఓ మహిళ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతోంది. ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్ ఈ పదవిని చేపట్టనుంది. ప్రస్తుత అధ్యక్షుడు సంగక్కర.. పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ తర్వాత ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఎండీ(మహిళల విభాగం) గా పనిచేస్తున్న ఆమెను ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం స్వయంగా సంగక్కరనే […]

Read More

రూల్స్‌ను అధిగమించడం ఎలా

ముంబై: క్రికెట్‌ను రీస్టార్ట్‌ చేశాక.. కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర అన్నాడు. ముఖ్యంగా కొత్త గైడ్‌లైన్స్‌ విషయంలో గందరగోళం చోటు చేసుకుంటుందన్నాడు. వీటిని క్రికెటర్లు ఎలా అధిగమిస్తారో చూడాలన్నాడు. ‘ఫాస్ట్‌ బౌలర్‌ అయినా, స్పిన్నరైనా బాల్‌ను షైన్‌ చేసేందుకు మొగ్గు చూపుతారు. దీని కోసం సలైవాను ఉపయోగిస్తారు. ఏళ్లుగా వస్తున్న అలవాటు ఇది. ఒక్కసారి దీనిని మర్చిపోవాలంటే సాధ్యం కాదు. క్రికెట్‌ సోషల్‌ గేమ్‌. ఎక్కువ టైమ్‌ మనం డ్రెస్సింగ్‌ రూమ్‌లో […]

Read More

ఈ తరం వాళ్లదే..

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ యుగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మించిన వాళ్లు లేరని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. భారత క్రికెట్ జట్టు విజయాలలో ఈ ఇద్దరి పాత్ర వెలకట్టలేనిదన్నాడు. అందుకే సమకాలిన క్రికెట్​ లో ఈ తరం వాళ్లదేనని స్పష్టం చేశాడు. ‘మేం ఆడే రోజుల్లో ద్రవిడ్, దాదా అద్భుతంగా ఆడేవాళ్లు. కేవలం క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు సాధించేవారు. సాంకేతికంగా కూడా ఈ ఇద్దరు చాలా […]

Read More

ధోనీ అందుకు ఒప్పుకోలేదు

లంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అప్పటి లంక కెప్టెన్‌ కుమార సంగక్కర గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో రెండుసార్లు టాస్‌ వేయాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి టీమిండియా సారథి ధోనీ వల్లే ఇలా జరిగిందన్నాడు. ‘ఫైనల్‌ కోసం అభిమానులు పోటెత్తారు. జనంతో వాంఖడే నిండిపోయింది. శ్రీలంకలో మేం ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. మా వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. […]

Read More