Breaking News

SACINPILOT

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు

ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు

జైపూర్‌‌, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్‌ నిర్వహించేందుకు గవర్నర్‌‌ పర్మిషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జైపూర్‌‌ రిసార్ట్‌ నుంచి జైసల్మీర్‌‌లోని హోటల్‌కు తరలిస్తున్నారని సమాచారం. ఆగస్టు 14న బలపరీక్ష నిర్వహించేందుకు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ వర్గం సిద్ధం అవుతోంది. తనకు సపోర్ట్‌గా ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌‌లోని రిసార్ట్‌ నుంచి జైసల్మీర్‌‌లోని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. బీజేపీ తమ పార్టీలోని […]

Read More