సారథి న్యూస్, మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోతున్న షాపుల యజమానులతో మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. వారి సమ్మతితో విస్తరణ పనులను గురువారం ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.