Breaking News

RANGOLI TWEET

రంగోళీ ట్వీట్‌ చేసిన ఆర్థికమంత్రి

రంగోళీ ట్వీట్‌ చేసిన ఆర్థికమంత్రి

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో మందిరం నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రంగోళీని ట్వీట్‌ చేశారు. ఒక చిన్న గుడి ముందు ముగ్గుతో శ్రీరామ్‌ అని రాసిన ముగ్గు ఫొటోను ఆమె ట్వీట్‌ చేశారు. ‘చాలా ఇళ్లలో ప్రతిరోజు రంగోళీ, కోలమ్‌ను వేస్తారు. బియ్యంపిండితో ప్రతి రోజు ఫ్రెష్‌గా వేసుకుంటారు. మా ఇంటి దగ్గరలోని ఒక చిన్నగుడిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇలా వేశారు’ అని మంత్రి ట్వీట్‌ చేశారు. […]

Read More