బాలారిష్టాల్లో రామవరం పీహెచ్ సీ ఆస్పత్రి భవనం కట్టించారు.. వదిలేశారు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలందరికీ వైద్యం అందించాలనే సంకల్పంతో ఆస్పత్రులను నిర్మించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం శివారులో 2014 మార్చి 1న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ(ఎన్ఆర్ హెచ్ఎం) […]