Breaking News

ramanthapur

రామంతాపూర్​పబ్లిక్​స్కూలులో ఎస్సీఎస్టీ విద్యార్థులపై వివక్ష – జైభీమ్​యూత్​ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి సామాజికసారథి, హైదరాబాద్: రామంతాపూర్​పబ్లిక్​స్కూలులో దళిత, గిరిజన విద్యార్థులకు బుక్కులు ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదని జైభీమ్​యూత్​ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ 1 నుంచి 12వ తరగతి వరకు 300 మంది చదువుతున్నారని తెలిపారు. సంక్షేమశాఖ నుంచి డబ్బులు రాలేదనే సాకుతో బుక్స్​ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని సరికాదన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్న ప్రిన్సిపల్​నర్సింహారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి సస్పెండ్​చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల తల్లిదండ్రులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​చేశారు. ప్రిన్సిపల్​లేఖ రాసినా సంక్షేమశాఖ నుంచి నిధులు లేవనే సాకుతో కేవలం రూ.11లక్షలు ఇవ్వడం పేర్కొన్నారు. రామంతాపూర్​పబ్లిక్​స్కూలులో చదువుతున్న విద్యార్థుల చదువులును ఫణంగా పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్ ​పబ్లిక్ ​స్కూలులో ఎస్సీఎస్టీ విద్యార్థులపై వివక్ష

జైభీమ్​ యూత్ ​ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి సామాజికసారథి, హైదరాబాద్: రామంతాపూర్​ లోని హైదరాబాద్​ ​పబ్లిక్ ​స్కూలులో దళిత, గిరిజన విద్యార్థులకు బుక్కులు ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదని జైభీమ్​ యూత్​ ఇండియా అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ 1 నుంచి 12వ తరగతి వరకు 300 మంది చదువుతున్నారని తెలిపారు. సంక్షేమ శాఖ నుంచి డబ్బులు రాలేదనే సాకుతో బుక్స్ ​ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని […]

Read More