Breaking News

POST OFFICE

బియ్యం తీసుకోలేదా.. రూ.1500 లేనట్టే

బియ్యం తీసుకోలేదా.. రూ.1500 లేనట్టే

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా విపత్తు కింద తెల్లరేషన్‌ కార్డుదారులకు ప్రకటించిన రూ.1500 ఆర్థిక సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  జనవరి, ఫిబ్రవరి, మార్చి రేషన్‌ బియ్యం తీసుకోని వారికి రూ.1500 నగదు సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 8.26 లక్షల మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు కరోనా నగదు సాయానికి దూరం కానున్నారు. తొలుత రాష్ట్రంలోని మొత్తం 87.54 లక్షల మంది తెల్ల […]

Read More