Breaking News

PM KISAN

‘పీఎం కిసాన్’ కొత్త లిస్టు విడుదల

‘పీఎం కిసాన్’ కొత్త లిస్టు విడుదల

సారథి న్యూస్​, హైదరాబాద్​: రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో పెట్టింది. ఆ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం కింద ఏడాదికి రూ.ఆరువేలు అందుతాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్ధిదారుల పేర్లు అప్ డేట్ చేసింది. మరి ఆ […]

Read More