Breaking News

PATHANJALI

పతంజలి యూ టర్న్

పతంజలి యూ టర్న్

న్యూఢిల్లీ: కరోనాకు మందు కనిపెట్టామని ఈ మాత్రలు వేసుకుంటే కరోనా పూర్తిగా నయమవుతుందని పతంజలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తిచేశామని, 90శాతం రిజల్ట్స్ ఉంటాయని కూడా ప్రచారం చేసింది. కాగా, ఈ విషయంపై పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా మందుపై ట్రయల్స్ కు అనుమతిచ్చిన ఆస్పత్రికి కూడా నోటీసులు పంపింది. దాంతో పతంజలి సంస్థ మాట మారుస్తూ యూ టర్న్ తీసుకుంది. తాము కరోనాకు అసలు […]

Read More

పతంజలి కరోనా మందు చెల్లదు

జైపూర్‌‌: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా కరోనా కోసం తయారు చేసిన మందుపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మెడిసిన్​ను మహారాష్ట్రలో అమ్మనివ్వబోమని మంత్రి ప్రకటించారు. కాగా ఇప్పుడు రాజస్థాన్‌ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆ డ్రగ్‌ను రాష్ట్రానికి పంపలేదని, దాన్ని అమ్మేందుకు పర్మిషన్‌ కూడా ఇవ్వలేదని రాజస్థాన్‌ హెల్త్‌ మినిస్టర్‌‌ రఘువర్మ చెప్పారు. ‘స్టేట్‌ గవర్నమెంట్‌ పర్మిషన్‌ లేకుండా మనుషులపై డ్రగ్‌ ట్రయల్‌ చేసేందుకు పర్మిషన్‌ […]

Read More

కరోనాకు పతంజలి మందు

హరిద్వార్‌‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు ఆయుర్వేద మందు వచ్చేసింది. ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘కొరోనిల్‌’ పేరుతో ఈ మందును ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం హరిద్వారలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. మెడిసిన్‌ను డెవలప్‌ చేసేందుకు సైంటిస్టుల టీమ్‌ పనిచేస్తోందని సీఈవో ఆచార్య బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. పతంజలి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఆర్‌‌ఐ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌ జైపూర్​తో […]

Read More