Breaking News

ONLINE STUDY

విద్యకు ఆన్ లైన్.. లైఫ్ లైన్

విద్యకు ఆన్ లైన్.. లైఫ్ లైన్

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కోవిడ్ సంక్షోభ సమయంలో ఆన్​లైన్ ​విద్య లైఫ్ లైన్ గా మారిందని గవర్నర్ డాక్టర్ ​తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. కరోనా విద్యాభ్యాసాన్ని ఆటంక పరిచినప్పటికీ, ఆన్ లైన్ పద్ధతులు, టెక్నాలజీతో చదువును కొనసాగించవచ్చని అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ ఆధ్వర్యంలో ‘ఆన్ లైన్ విద్యావకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై గవర్నర్ మంగళవారం ప్రారంభోపన్యాసం చేశారు. టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు అట్టడుగు వర్గాలకు చేరాలన్నారు. ఆన్ లైన్ విద్యతో […]

Read More