Breaking News

new mandal

మంగనూర్​ను మండలం చేయండి

మంగనూర్​ను మండలం చేయండి

సారథి, బిజినేపల్లి: రాష్ట్రంలోనే పెద్దమండలంగా ఉన్న నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం నుంచి మంగనూర్​ను వేరుచేసి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు, జిల్లా ప్లానింగ్​కమిటీ మాజీ సభ్యుడు, న్యాయవాది సి.పరశురాములు జిల్లా కలెక్టర్​ఎల్.శర్మన్​ను కోరారు. మంగనూర్​శ్రీశైలం– రాయిచూర్​ హైవేపై ఉన్నదని, చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉందని తెలిపారు. అధిక జనాభా కలిగిన మండలాన్ని రెండు మండలాలుగా చేస్తే ప్రజలకు పాలన చేరువుతుందని, అధికారులకు విధులు మరింత సులువు అవుతాయని వివరించారు. మండలంలో లక్ష […]

Read More