Breaking News

NAGARKUROOL

బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’

బిజినేపల్లిలో ‘ఆ నలుగురు’

పత్రికల పేర్లు చెప్పి డబ్బులు వసూలు యాత్రల పేరుతో జల్సాలు సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో పలు దినపత్రికల పేరు చెప్పి పదిరోజుల నుంచి యాత్రల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఆ నలుగురిపై రెండు రోజులుగా మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ‘ఆ నలుగురు’గా పిలువబడేవారు ఏటా రెండుసార్లు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఓ కారు తీసుకుని తెల్లవారింది మొదలు గ్రామాలపై పడి బెల్టుషాపులు, ఇసుక వ్యాపారులు, ఫర్టిలైజర్​దుకాణాలు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ […]

Read More

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ముగ్గురికి కరోనా

సారథి న్యూస్​, నాగర్ కర్నూల్: జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి, బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచించిన చర్యలను పాటించాలని సూచించారు. వీరు ముగ్గురు […]

Read More