Breaking News

MYTIME

ఐపీఎల్ జరిగి తీరుతుంది

ఐపీఎల్ జరిగి తీరుతుంది

–మై టీమ్ 11 సర్వే న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో క్రీడా ప్రపంచం కుదేలైనా.. ఈ ఏడాది ఐపీఎల్ మాత్రం కచ్చితంగా జరిగి తీరుతుందని 60 శాతం మంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరో 13శాతం మంది ఖాళీ స్టేడియాల్లో లీగ్​ ను నిర్వహిస్తారని ఓ సర్వేలో తేలింది.  ‘మై టీమ్ 11’ దాదాపు 10 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది. ఇందులో చాలా మంది వీలైనంత త్వరగా క్రీడలు మొదలవుతాయని ఆశాభావంతో ఉన్నారు. అయితే ఎక్కువ […]

Read More