Breaking News

MS DHONI

ఇంటర్​నేషనల్​ క్రికెట్​కు ధోనీ గుడ్​బై

ఇంటర్​నేషనల్ ​క్రికెట్​కు ధోనీ గుడ్ ​బై

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు, మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్‌ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో […]

Read More
మూడు ఫ్లయిట్స్ మారి.. రెండు గంటలు డ్రైవ్ చేసి..

మూడు ఫ్లయిట్స్ మారి.. రెండు గంటలు డ్రైవ్ చేసి..

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కానీ గ్రౌండ్‌ వెలుపలా తన వాళ్ల కోసం ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటాడంటా. ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా కచ్చితంగా వెళ్లి తీరుతాడట. తన పెళ్లి సందర్భంగా ధోనీ చేసిన రిస్క్ గురించి టీమిండియా సహచరుడు మన్‌ దీప్‌ సింగ్‌ వెల్లడించాడు.గడ్డకట్టే చలిలో విపరీతమైన పొగమంచులో మూడు ఫ్లయిట్స్‌ మారి.. రెండు గంటలు డ్రైవింగ్‌ చేసి తన […]

Read More