Breaking News

MLA JAYAPAL YADAV

అన్ని మిల్లులకు అప్పగించండి

అన్ని మిల్లులకు అప్పగించండి

సారథి న్యూస్​, తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న వరిధాన్యం పారా బాయిల్డ్ మిల్లులుకే పరిమితం కాకుండా అన్ని మిల్లులకు అప్పగించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కు నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్​ ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట కల్వకుర్తి వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్​ తదితరులు ఉన్నారు.

Read More