Breaking News

MINIMEDARAM

మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

మినీ మేడారం జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు

సారథి న్యూస్, మేడారం: మినీమేడారం జాతరకు వచ్చే భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. అమ్మవారి దయ వల్ల కరోనాకు వ్యాక్సిన్​ వచ్చిందన్నారు. ఏర్పాట్ల కల్పనపై గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జంపన్న వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. టాయ్​లెట్స్​ వద్ద నిరంతరం నీటి సరఫరా ఉండాలన్నారు. తాగునీటి వసతి కల్పించాలన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం తగినంత […]

Read More