Breaking News

METRO SERVICES

సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

100 మందికి మించకుండా సభలు, సమావేశాలు సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అలాగే పలు […]

Read More