Breaking News

MEDICOLEGAL

చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా

చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. డెడ్​బాడీస్​కు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మెడికో – లీగల్‌ పరీక్షల్లో భాగంగా టెస్టులు చేశామని, డీఎన్‌ఏ, కరోనా పరీక్షలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. దీంతో కరోనా రూల్స్‌కు అనుగుణంగా బారాముల్లాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు. జమ్మూకాశ్మీర్‌‌ జిల్లాల్లో పోలీసులు టెర్రరిస్టులు ఏరివేతే మొదలుపెట్టారు. గడిచిన ఆరు నెలల్లో దాదాపు 118 […]

Read More