Breaking News

MAHABUBNAGAR SP

జర్నలిస్టులు అలర్ట్​ గా ఉండండి..

జర్నలిస్టులు అలర్ట్ ​గా ఉండండి

జర్నలిస్టులు అలర్ట్​ గా ఉండండి..   సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మీడియా ప్రతినిధులు వార్తలను సేకరించే సమయంలో కరోనా నుంచి జాగ్రత్తలు పాటించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. బుధవారం మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో పలు పత్రికలు, ఎలక్ట్రానిక్​ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పోలీసుశాఖ తరఫున నాణ్యమైన మాస్క్​ లు, శానిటైజర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా వైరస్​ ప్రబలకుండా చేయడంలో అధికారులు, పోలీసులు ఎంత […]

Read More