సారథి న్యూస్, హైదారాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేట్ ల్యాబ్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్, బోయినపల్లి అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, మేడ్చల్ లోని పాత్ కేర్ ల్యాబ్, లింగంపల్లిలోని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, న్యూబోయినపల్లిలోని […]