Breaking News

KISHAN REDDY

కేంద్రమంత్రితో సుజనా భేటీ అందుకేనా!

కేంద్రమంత్రితో సుజనా భేటీ అందుకేనా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఈ మేరకు వారు ఏ విషయాలపై మాట్లాడుకుని ఉంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు ఇటీవల గవర్నర్​ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేంద్రప్రభుత్వం రాజధానుల విషయంలో జోక్యం చేసుకుంటుందని, గవర్నర్​ ఈ బిల్లును ఆమోదించబోరని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ […]

Read More