సారథిన్యూస్, ఖమ్మం రూరల్: ఆలయభూముల్లో అక్రమనిర్మాణాలను తొలగించి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్ నెట్వర్క్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రంగారావు, రావులపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దేవాలయ భూములను దేవాదాయశాఖ అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దేవాలయ ఆస్తులను కబ్జాలు చేయడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. సంగమేశ్వర ఆలయానికి చెందిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించారు. కాగా దేవాదాయశాఖ అధికారులు […]
– ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సారథి న్యూస్, ఖమ్మం: లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఫైన్ విధించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ పర్యటించారు. ఇల్లందు చౌరస్తాలో నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో మాస్క్ లేకుండా వస్తున్న వారి వాహనాలను నిలిపి బాధ్యతలను గుర్తు చేస్తూ జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆయన […]