Breaking News

KALVAKUNTA

కరోనా రోగులకు ఏపీఆర్ ట్రస్ట్ భరోసా

కరోనా రోగులకు ఏపీఆర్ ట్రస్ట్ భరోసా

సారథి, రామయంపేట: కరోనా బాధితులకు అందె ప్రతాప్ రెడ్డి (ఏపీఆర్) ట్రస్ట్ అండగా ఉంటుందని కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు అన్నారు. అందె ప్రతాప్ రెడ్డి సహృదయంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారిలో మనోధైర్యం కల్పించడం కోసం ట్రస్ట్ ముందుకొచ్చిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట పీఏసీఎస్ డైరెక్టర్ ఎండీ అబ్దుల్, […]

Read More

వామ్మో.. ఏం పామో

సారథి న్యూస్, రామాయంపేట: పాము చిన్నదైనా పెద్దకర్రతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. 8 అడుగుల పామును చూస్తే ఎవరైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండగా సుమారు 8అడుగుల జెర్రిపోతు పాము కనిపించింది. మొదట్లో దాన్ని చూసి భయపడిన తర్వాత చుట్టుపక్కల రైతుల సహాయంతో కొట్టి చంపారు. పాము చనిపోయిన తర్వాత దానితో కొందరు ఫొటోలు దిగారు.

Read More