Breaking News

K KAVITHA

17న కోటి వృక్షార్చన

17న కోటి వృక్షార్చన

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్​లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. వృక్షార్చన పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Read More