సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థతి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు కొనసాగడమే కష్టతరంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వాలు పలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పై తరగతులకు ప్రయోట్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకొనే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్లైన్ క్లాసులు వినాలంటే ల్యాప్టాప్, కంప్యూటర్, ట్యాబ్, లేదా స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఉన్నత వర్గాలు, […]