Breaking News

HOCKEYINDIA

‘సాయ్’ వంట మనిషికి కరోనా

భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన న్యూఢిల్లీ: బెంగళూరులోని సాయ్ సెంటర్​ లో పనిచేస్తున్న కుక్ (వంట మనిషి)కి కరోనా వైరస్ ప్రబలింది. దీంతో ఇటీవల గుండెపోటుకు గురైన ప్రాణాలు కోల్పోయాడు. మరణాంతరం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. దీంతో సాయ్ సెంటర్​ లో ఉన్న భారత హాకీ జట్ల ప్లేయర్ల ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అయితే చనిపోయిన కుక్.. ప్లేయర్లు ఉన్న ప్రాంతంలోకి ఒక్కసారి కూడా వెళ్లలేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. […]

Read More