Breaking News

HIJBUL

ఆ కారు ఓనర్‌‌ హిజ్బుల్‌ టెర్రరిస్ట్‌

శ్రీనగర్‌‌: సీఆర్‌‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఎటాక్‌ చేసేందుకు పుల్వామాలో భారీ పేలుడు పదార్థాలతో వచ్చిన కారు హిజ్బుల్‌ టెర్రరిస్ట్‌ హిదయతుల్లా మాలిక్‌కు చెందిందని పోలీసులు గుర్తించారు. అతను జమ్మూకశ్మీర్‌‌లోని షోపియాన్‌కు చెందిన వ్యక్తి. 2019 జులై నుంచి హిజ్బుల్‌ టెర్రర్‌‌ గ్రూప్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హిదయతుల్లా తమ్ముడు సమీర్‌‌ను అరెస్టు చేసి విచారిస్తున్నామని వెల్లడించారు. సమీర్‌‌ అనేక కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారం మేరకు అనేక చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019 […]

Read More